అపోస్తలుడైన పౌలు
✳ *అపోస్తలుడైన పౌలు ...✍*
(మొదటి భాగము)
*సిలువ మార్గంలో అలుపేరుగని యాత్రికుడు....*
👉ఒక మంచి క్రైస్తవులంగా మనం ఈ భూమి మీద ఎలా బ్రతకాలో మనం నేర్చుకోవటానికి క్రియాశీలక పాఠాలతో పాటుగా అనేక ఆధ్యాత్మిక పాఠాలు ఒక్క బైబిల్ లో మాత్రమే మనకి కనిపిస్తాయి...
👉 వేల సం!!రాల నిజ చరిత్ర,
👉 దేవుడు మనిషికోసం ఉంచిన రక్షణ ప్రణాళిక,
👉 పరము నుండి భువికి దిగివచ్చిన ప్రేమలేఖ *ఈ బైబిల్.*
👉ఈ బైబిల్ లో ఆనాడు ఇశ్రాయేలీయుల సర్వసమాజం యొక్క నడవడికను గుణపరిచే దేవుని మాటలు ఎక్కువగా *మోషేగారు వ్రాసారు.*
👉అలాగే... ఈనాడు క్రెస్తవ సర్వసమాజం యొక్క నడవడికను గుణపరిచే దేవుని మాటలు ఎక్కువగా *అపోస్తలుడైన పౌలుగారు వ్రాసారు.*
🔺క్రొత్త నిబంధనలో అధిక భాగం ఈ భక్తుని ద్వారానే దేవుడు మనకి బయలుపరచారు.
*అపోస్తలుడైన పౌలు.... ఎప్పటికి ఎన్నటికి క్రెస్తవ లోకం మరచిపోలేని దైవజనుడు.*
*జాన్ ఫిలిప్ అనే కెనడియాన్ క్రెస్తవ భోధకుడు ప్రత్యేకంగా పౌలు జీవితం గురించే కొన్ని మాటలు వ్రాసారు....*
▪జాన్ ఫిలిప్ గారు అంటారు....
👉ప్రపంచలో ఇప్పటికి చాలా నిష్టకలిగిన వారు ఎవరు అంటే *యూదా వారె* అంటారు....
*కానీ ఈ యూదా మత నిష్ట ఒక్కసారే చూడాలి అంటే పౌలు గారి లోనే మనం చూడవచ్చు అని....*
👉అలాగే... ప్రపంచలో చాలా జ్ఞానం కలిగిన వారు ఎవరు అంటే *గ్రీసుదేశం* వారె అంటారు....
*కానీ ఈ గ్రీసుదేశస్తుల జ్ఞానం ఒక్కసారే చూడాలి అంటే పౌలు గారి లోనే మనం చూడవచ్చు అని....*
👉అలాగే... ప్రపంచలో చాలా రోషం కలిగిన వారు ఎవరు అంటే *రోమీయులే* అంటారు, బహు రోషం గల వారు ఎవరు అంటే రోమియులే అని ప్రసిద్ధి....
*కానీ ఈ రోమీయుల రోషం మనం ఒక్కసారే చూడాలి అంటే పౌలు గారి లోనే మనం చూడవచ్చు అని....*
🔺యూదా మత నిష్ట పౌలులోనే ఉంది. . . .
🔺గ్రీసుదేశస్తుల జ్ఞానం పౌలులోనే ఉంది. . . .
🔺రోమీయుల రోషం పౌలులోనే ఉంది. . . .
అలాంటి *అపోస్తలుడైన పౌలుగారు గురించి కొన్ని విషయాలు తెలుసుకొందాము*
👉 కిలికియాలోని తార్సు పట్టణంలో పౌలు జన్మించాడు.
♻ *తార్సు :-*
👉తార్సు పట్టణమును అపోస్తులుడైన పౌలు గొప్ప పట్టణముగా పిలిచెను.
అపో 22:3 మరియు 11:25
పరిశీలిస్తే,
*ఇది చిన్న ఆసియాదేశములోని కిలికియా అను రాష్ర్టములో ఈ తార్సు పట్టణము కలదు.*
👉 కిలికియా రాష్ట్రానికి తార్సు పట్టణము రాజధానిగా ఉండేది. పౌలు నాటి కాలములో ఈ పట్టణ జనాభా సుమారు 5 లక్షల మంది అని పండితులు అంచనా వేసిరి.
♻ *ఈ పట్టణము గొప్ప పట్టణముగా ప్రసిద్ధి చెందడానికి కారణములు:-*
(ఎ) *ఇది వ్యాపారమునకు ప్రసిద్ది చెందినది*
(బి) *కలప,మేక,వెంట్రుకలు,వ్యాపారము ,ఎక్కువగా జరిగేది.*
(సి) *తార్సు పట్టణమునకు సమీపములో సిడ్నిస్ అనే నది కలదు.*
(డి) ఈ నది తీరమున ఒక గొప్ప రేవు ఉండుట వలన దీని గుండా తూర్పు పడమటి దేశములకు వ్యాపారము నిత్యము పోవుచుండిరి,
అతి తక్కువకాలములో ఈ పట్టణముఅభివృద్దిచెందడానికి ఇది మెుదటి కారణము.
♻ *రెండవది ఇది థనవంతులతో నిండిన పట్టణము :-*
ఈ పట్టణము అభివృద్ది చెందడానికి విశేష వర్తక వ్యాపారము వలన ఈ పట్టణము ధనవంతులతో నిండియున్నది.
*ఈ పట్టణములో పుట్టినవాడైన పౌలు కూడా గొప్ప థనవంతుడుగా ఉండెను.*
♻ *మూడవది ఇది వేదాంత విద్యకు అనువైన ప్రాంతము :-*
👉వేదాంత విద్యకు కూడా ఇది గొప్ప కేంద్రము ఆనాటి దినములలో తూర్పు దేశములో గల 3 గొప్ప కళాశాలలో
🔹 *ఒకటి తార్సులో ఉంది.*
🔹 మిగతా రెండు కళాశాలలు *అలెగ్జాండ్రియాలోను* ,
🔹 మూడవది *ఏధేన్స్ లోను* ఉన్నది.
👉విద్యార్ధులు అనేక దేశములలో నుండి ఇచ్చటికి వచ్చి వివిధ విద్యలలో శిక్షణ పొందుచుండెడివారు , అందుచేతనే పౌలు కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడనని ఆ గొప్ప ఓడరేవు పట్టణపు పౌరుడనని సగౌరముగా ఈ పట్టణమును గూర్చి చెప్పుకొనెను.
👉ఒకప్పుడు ఈ పట్టణము రోమా ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తూ వారి యెుక్క ఆదిపత్యములో ఉండేది. కొంతకాలము వరకు మార్కు యాంటోని అను చక్రవర్తి దీనిని స్వాతంత్ర్య దేశముగా చేసి పన్ను కట్టనవసరము లేకుండా చేసెను.
*పౌలు అనుమాటకు చిన్న వాడు అని అర్థము* .క్రీ.శ 30 సం.ప్రభువైన యేసు మరణం - ఆరోహణం - ఆదరణ కర్తయైన పరిశుద్దాత్మ భూలోకానికి పంపబడడం భూటకమని భావించాడు
పౌలు నూటికి తొంబది పాళ్ళు క్రీస్తు అని క్రిసోష్టమ్ అని పలికెను.
*మతోద్దారణ చరిత్ర మార్టిన్ లూథర్ లోను* ,
కలిసి ఉన్నట్టు
*ప్రారంభ క్రైస్తవ సంఘచరిత్ర క్రైస్తవ సిద్దాంతముల ప్రారంభము పౌలు అను పేరుతో పెనవేసుకొని యున్నది .*
*ఈ మేథావి తనకు గల సర్వశక్తులను థారబోసి 14 సంవత్సరముల* కాలములోని
*నాలుగు రాష్ర్ట ములలో*
🔺చిన్న ఆసియా ,
🔺 గలలియా ,
🔺మకదోనియా
🔺 అకయ అను రాష్ట్రములలో సంఘములను స్థాపించి స్దిరపరచగలిగాడు.
👉 ఈ పండిత శ్రేష్టుడు సంఘములకు వ్రాసిన పత్రికలు హెచ్చరికలు పరిశుద్ద గ్రంథములో ఒక భాగమై నేటికిని సర్వలోకమునకు అనుదినము దైవసందేశము ఇచ్చుచున్నది.
ఈ భక్తునికి ఉన్న పేర్లను మనం గమనించినయెడల:
పరిశుద్ధుడు , పండితొత్తముడు , వీరుడు , త్యాగి , అపోస్తులుడు , ప్రవక్త , వేదాంతి వంటి పేర్లు ఈ భక్తునికి కలవు. అపోస్తులుడైన పౌలు జీవితం థ్యానించుట మనకు చాలా మంచిది.
♻ *యవ్వనడైన పౌలు :*
👉 తాను ఒక నిష్టగల పరిశుద్దుడు గాను,
👉 ఇస్రాయేలీయుడుగాను ధర్మశాస్త్రం(ఓల్డ testament) ప్రకారం అనింద్యుడిగాను జీవించి గమలియేలు పాదాల దగ్గర వేదాంత విద్యను అభ్యసించి క్రైస్తవ్యాన్ని రూపుమాపడం కోసం క్రైస్తవులను హింసిస్తున్నట్లుగా విశ్వసిన్చాడు *"నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదములయొద్ద పెరిగి, మన పితరుల ధర్మశాస్త్రసంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై, మీరందరు నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై యుండి ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణమువరకు హింసించితిని*
(అపో.కా 23:2-4)
*స్తేఫేను ను రాళ్ళతో కొట్టి చంపించాడు*
(అపో.కా7:60)
👉ఈ తలంపుతోనే దమస్కుకు వెళ్తూ మార్గంలో ప్రభువైన యేసు దర్శనాన్ని చూసి క్రీ.శ 32 న రక్షణ పొందాడు అరేబియాలో మూడేండ్లు గడిపి ప్రభువు హ్రుదయాన్ని తెలుసుకున్నాడు సౌలు పౌలుగా మారాడు.
*తర్వాత తార్సుకెల్లి చాలా కాలము సిరియా ,కిలికియా దేశాల్లో క్రీస్తు సువార్తను ప్రకటించాడు*
(మొదటి భాగము)
*సిలువ మార్గంలో అలుపేరుగని యాత్రికుడు....*
👉ఒక మంచి క్రైస్తవులంగా మనం ఈ భూమి మీద ఎలా బ్రతకాలో మనం నేర్చుకోవటానికి క్రియాశీలక పాఠాలతో పాటుగా అనేక ఆధ్యాత్మిక పాఠాలు ఒక్క బైబిల్ లో మాత్రమే మనకి కనిపిస్తాయి...
👉 వేల సం!!రాల నిజ చరిత్ర,
👉 దేవుడు మనిషికోసం ఉంచిన రక్షణ ప్రణాళిక,
👉 పరము నుండి భువికి దిగివచ్చిన ప్రేమలేఖ *ఈ బైబిల్.*
👉ఈ బైబిల్ లో ఆనాడు ఇశ్రాయేలీయుల సర్వసమాజం యొక్క నడవడికను గుణపరిచే దేవుని మాటలు ఎక్కువగా *మోషేగారు వ్రాసారు.*
👉అలాగే... ఈనాడు క్రెస్తవ సర్వసమాజం యొక్క నడవడికను గుణపరిచే దేవుని మాటలు ఎక్కువగా *అపోస్తలుడైన పౌలుగారు వ్రాసారు.*
🔺క్రొత్త నిబంధనలో అధిక భాగం ఈ భక్తుని ద్వారానే దేవుడు మనకి బయలుపరచారు.
*అపోస్తలుడైన పౌలు.... ఎప్పటికి ఎన్నటికి క్రెస్తవ లోకం మరచిపోలేని దైవజనుడు.*
*జాన్ ఫిలిప్ అనే కెనడియాన్ క్రెస్తవ భోధకుడు ప్రత్యేకంగా పౌలు జీవితం గురించే కొన్ని మాటలు వ్రాసారు....*
▪జాన్ ఫిలిప్ గారు అంటారు....
👉ప్రపంచలో ఇప్పటికి చాలా నిష్టకలిగిన వారు ఎవరు అంటే *యూదా వారె* అంటారు....
*కానీ ఈ యూదా మత నిష్ట ఒక్కసారే చూడాలి అంటే పౌలు గారి లోనే మనం చూడవచ్చు అని....*
👉అలాగే... ప్రపంచలో చాలా జ్ఞానం కలిగిన వారు ఎవరు అంటే *గ్రీసుదేశం* వారె అంటారు....
*కానీ ఈ గ్రీసుదేశస్తుల జ్ఞానం ఒక్కసారే చూడాలి అంటే పౌలు గారి లోనే మనం చూడవచ్చు అని....*
👉అలాగే... ప్రపంచలో చాలా రోషం కలిగిన వారు ఎవరు అంటే *రోమీయులే* అంటారు, బహు రోషం గల వారు ఎవరు అంటే రోమియులే అని ప్రసిద్ధి....
*కానీ ఈ రోమీయుల రోషం మనం ఒక్కసారే చూడాలి అంటే పౌలు గారి లోనే మనం చూడవచ్చు అని....*
🔺యూదా మత నిష్ట పౌలులోనే ఉంది. . . .
🔺గ్రీసుదేశస్తుల జ్ఞానం పౌలులోనే ఉంది. . . .
🔺రోమీయుల రోషం పౌలులోనే ఉంది. . . .
అలాంటి *అపోస్తలుడైన పౌలుగారు గురించి కొన్ని విషయాలు తెలుసుకొందాము*
👉 కిలికియాలోని తార్సు పట్టణంలో పౌలు జన్మించాడు.
♻ *తార్సు :-*
👉తార్సు పట్టణమును అపోస్తులుడైన పౌలు గొప్ప పట్టణముగా పిలిచెను.
అపో 22:3 మరియు 11:25
పరిశీలిస్తే,
*ఇది చిన్న ఆసియాదేశములోని కిలికియా అను రాష్ర్టములో ఈ తార్సు పట్టణము కలదు.*
👉 కిలికియా రాష్ట్రానికి తార్సు పట్టణము రాజధానిగా ఉండేది. పౌలు నాటి కాలములో ఈ పట్టణ జనాభా సుమారు 5 లక్షల మంది అని పండితులు అంచనా వేసిరి.
♻ *ఈ పట్టణము గొప్ప పట్టణముగా ప్రసిద్ధి చెందడానికి కారణములు:-*
(ఎ) *ఇది వ్యాపారమునకు ప్రసిద్ది చెందినది*
(బి) *కలప,మేక,వెంట్రుకలు,వ్యాపారము ,ఎక్కువగా జరిగేది.*
(సి) *తార్సు పట్టణమునకు సమీపములో సిడ్నిస్ అనే నది కలదు.*
(డి) ఈ నది తీరమున ఒక గొప్ప రేవు ఉండుట వలన దీని గుండా తూర్పు పడమటి దేశములకు వ్యాపారము నిత్యము పోవుచుండిరి,
అతి తక్కువకాలములో ఈ పట్టణముఅభివృద్దిచెందడానికి ఇది మెుదటి కారణము.
♻ *రెండవది ఇది థనవంతులతో నిండిన పట్టణము :-*
ఈ పట్టణము అభివృద్ది చెందడానికి విశేష వర్తక వ్యాపారము వలన ఈ పట్టణము ధనవంతులతో నిండియున్నది.
*ఈ పట్టణములో పుట్టినవాడైన పౌలు కూడా గొప్ప థనవంతుడుగా ఉండెను.*
♻ *మూడవది ఇది వేదాంత విద్యకు అనువైన ప్రాంతము :-*
👉వేదాంత విద్యకు కూడా ఇది గొప్ప కేంద్రము ఆనాటి దినములలో తూర్పు దేశములో గల 3 గొప్ప కళాశాలలో
🔹 *ఒకటి తార్సులో ఉంది.*
🔹 మిగతా రెండు కళాశాలలు *అలెగ్జాండ్రియాలోను* ,
🔹 మూడవది *ఏధేన్స్ లోను* ఉన్నది.
👉విద్యార్ధులు అనేక దేశములలో నుండి ఇచ్చటికి వచ్చి వివిధ విద్యలలో శిక్షణ పొందుచుండెడివారు , అందుచేతనే పౌలు కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడనని ఆ గొప్ప ఓడరేవు పట్టణపు పౌరుడనని సగౌరముగా ఈ పట్టణమును గూర్చి చెప్పుకొనెను.
👉ఒకప్పుడు ఈ పట్టణము రోమా ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తూ వారి యెుక్క ఆదిపత్యములో ఉండేది. కొంతకాలము వరకు మార్కు యాంటోని అను చక్రవర్తి దీనిని స్వాతంత్ర్య దేశముగా చేసి పన్ను కట్టనవసరము లేకుండా చేసెను.
*పౌలు అనుమాటకు చిన్న వాడు అని అర్థము* .క్రీ.శ 30 సం.ప్రభువైన యేసు మరణం - ఆరోహణం - ఆదరణ కర్తయైన పరిశుద్దాత్మ భూలోకానికి పంపబడడం భూటకమని భావించాడు
పౌలు నూటికి తొంబది పాళ్ళు క్రీస్తు అని క్రిసోష్టమ్ అని పలికెను.
*మతోద్దారణ చరిత్ర మార్టిన్ లూథర్ లోను* ,
కలిసి ఉన్నట్టు
*ప్రారంభ క్రైస్తవ సంఘచరిత్ర క్రైస్తవ సిద్దాంతముల ప్రారంభము పౌలు అను పేరుతో పెనవేసుకొని యున్నది .*
*ఈ మేథావి తనకు గల సర్వశక్తులను థారబోసి 14 సంవత్సరముల* కాలములోని
*నాలుగు రాష్ర్ట ములలో*
🔺చిన్న ఆసియా ,
🔺 గలలియా ,
🔺మకదోనియా
🔺 అకయ అను రాష్ట్రములలో సంఘములను స్థాపించి స్దిరపరచగలిగాడు.
👉 ఈ పండిత శ్రేష్టుడు సంఘములకు వ్రాసిన పత్రికలు హెచ్చరికలు పరిశుద్ద గ్రంథములో ఒక భాగమై నేటికిని సర్వలోకమునకు అనుదినము దైవసందేశము ఇచ్చుచున్నది.
ఈ భక్తునికి ఉన్న పేర్లను మనం గమనించినయెడల:
పరిశుద్ధుడు , పండితొత్తముడు , వీరుడు , త్యాగి , అపోస్తులుడు , ప్రవక్త , వేదాంతి వంటి పేర్లు ఈ భక్తునికి కలవు. అపోస్తులుడైన పౌలు జీవితం థ్యానించుట మనకు చాలా మంచిది.
♻ *యవ్వనడైన పౌలు :*
👉 తాను ఒక నిష్టగల పరిశుద్దుడు గాను,
👉 ఇస్రాయేలీయుడుగాను ధర్మశాస్త్రం(ఓల్డ testament) ప్రకారం అనింద్యుడిగాను జీవించి గమలియేలు పాదాల దగ్గర వేదాంత విద్యను అభ్యసించి క్రైస్తవ్యాన్ని రూపుమాపడం కోసం క్రైస్తవులను హింసిస్తున్నట్లుగా విశ్వసిన్చాడు *"నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదములయొద్ద పెరిగి, మన పితరుల ధర్మశాస్త్రసంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై, మీరందరు నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై యుండి ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణమువరకు హింసించితిని*
(అపో.కా 23:2-4)
*స్తేఫేను ను రాళ్ళతో కొట్టి చంపించాడు*
(అపో.కా7:60)
👉ఈ తలంపుతోనే దమస్కుకు వెళ్తూ మార్గంలో ప్రభువైన యేసు దర్శనాన్ని చూసి క్రీ.శ 32 న రక్షణ పొందాడు అరేబియాలో మూడేండ్లు గడిపి ప్రభువు హ్రుదయాన్ని తెలుసుకున్నాడు సౌలు పౌలుగా మారాడు.
*తర్వాత తార్సుకెల్లి చాలా కాలము సిరియా ,కిలికియా దేశాల్లో క్రీస్తు సువార్తను ప్రకటించాడు*
Comments
Post a Comment